కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ ఈ సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్, ఎంపీ కనుమూరి బాపిరాజు, సీనియర్ నాయకుడు గాదె వెంకటరెడ్డి స్వాగతం పలికారు. 

Tags: Telugu News, Andhra News, News

0 comments:

Post a Comment

 
Top